Surprise Me!

ఆదిత్య 369 సీక్వెల్‌లో తండ్రీ కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

2017-10-25 231 Dailymotion

Director Singeetam Srinivas Rao has penned the script of the sequel to Aditya 369 and is waiting for the go-ahead from Balakrishna. While it isn't yet clear if the film will mark the acting debut of Mokshagna. Director Singeetam Srinvas Rao said, Balakrishna will have a prominent role in the sequel, but it is Mokshagna who will be essaying the lead role.
నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన చిత్రంగా నిలిచిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య 369 చిత్రానికి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస్‌రావు ఇటీవల జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.
సింగితం శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం.. ఆదిత్య 369 సీక్వెల్‌కు స్క్రిప్టు సిద్ధమైంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో ఈ చిత్రాన్ని తీయాలనుకొంటున్నాను. అయితే బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అని సింగీతం వెల్లడించారు.