Virat Kohli, Rohit Sharma lead prayers for victims of Kozhikode 
#Kozhikode 
#airindia 
#Kerala 
#airindiaflight 
#teamindia 
#viratkohli 
#RohitSharma 
#sachintendulkar 
#GautamGambhir 
 #yuvrajsingh 
 
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి కొలికోడ్కు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై దిగబోతూ.. పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 20 మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా టీమిండియా క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.