Surprise Me!

YS Jagan Opens Refurbished Bapu Museum In Vijayawada | Oneindia Telugu

2020-10-01 3 Dailymotion

YS Jagan Opens Refurbished Bapu Museum In Vijayawada
#BapuMuseum
#Ysjagan
#Andhrapradesh
#Vijayawada

8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించిన సిఎం వైఎస్ జగన్.. జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు.