మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన ఏ మాత్రం బాలేదని, అంపైర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ మండిపడ్డాడు. నాలుగో టీ20లో భాగంగా 'సాఫ్ట్ సిగ్నల్' కాల్తో సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరుపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంపైర్లపై ఇంగ్లండ్ ఒత్తిడి తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
#ViratKohli
#DavidLloyd
#IndvEng
#IndvsEng2021
#RohitSharma
#RishabPanth
#KLRahul
#ShardhulThakur
#ShikharDhawan
#Umpires
#Cricket
#TeamIndia