Minister Nimmala on Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. నిర్ణీత గడువులోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు.