ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న ఫైనల్లో ఆర్సీబీ 191 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) జిడ్డు బ్యాటింగ్తో విసిగించగా.. మిగతా బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది.
#IPLFinal2025 #RCBvsPBKS #RCBvsPBKSFinal #ViratKohli #ShreyasIyer #FanReactions #EeSalaCupNamde #NarendraModiStadium #Ahmedabad
~ED.232~PR.38~