ఉండవల్లి నివాసంలో శ్రీచరణికి చెక్ను అందజేసిన మంత్రి నారా లోకేశ్ - నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం