ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? చట్టం ముందు అందరూ సమానమే.. సిట్ పిలిస్తే విచారణకు వెళ్లాల్సిందే" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
#Kavitha #KCR #SITNotice #PhoneTappingCase #TelanganaPolitics #BRS #KTR #RevanthReddy #BreakingNewsTelugu #KavithaFires