విజయవాడ దుర్గగుడిలో రూ.1.20 కోట్లతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
2026-02-10 2 Dailymotion
ఇంద్రకీలాద్రిలో భక్తులకు మెరుగైన సేవలు - తాగునీటి ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయించిన పాలకమండలి, శాశ్వత ప్రాదిపదికన ఉండేలా ప్లాంట్ను నెలకొల్పుతామని వెల్లడించిన ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ